తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మదనపల్లెలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు చంద్రగిరిలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చిత్తూరు జిల్లా నగరిలో, సాయంత్రం 4.45 గంటలకు సర్వేపల్లిలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.15 గంటలకు నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు.
నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
- ఆంధ్రప్రదేశ్
- April 2, 2019
లేటెస్ట్
- MI vs LSG: పూరన్ విధ్వంసం.. రెండొందలు దాటిన లక్నో స్కోరు
- Weather Alert: కూల్ న్యూస్... మరో నాలుగు రోజులు వర్షాలు
- మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...
- T20 World Cup 2024: పసలేని జట్టుతో ప్రాక్టీస్.. బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా
- ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం
- స్వాతి మలివాల్ కేసు.. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం
- పంజాగుట్టలో కేఏపాల్పై చీటింగ్ కేసు నమోదు
- టీఎస్ పీజీఈసెట్ పరీక్ష వాయిదా
- బీభత్సం సృష్టించిన కారు.. డైరెక్ట్గా ఫ్రూట్ షాపులోకి
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్