రైతు సమన్వయ సమితులను త్వరలోనే మరింత యాక్టివేట్ చేస్తామన్నారు సీఎం కేసీఆర్. మహిళా సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కల్తీలేని స్వచ్ఛమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందాలన్నారు. ప్రభుత్వ డెయిరీ అయిన విజయ పాల వ్యవస్థను కొందరు నాశనం చేశారని అన్నారు. కల్తీని అరికట్టేందుకు పీడీఎస్ వ్యవస్థ బలోపేతం చేయాల్సి ఉందని తెలిపారు.రేషన్ డీలర్లకు కమీషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. రాష్ట్రంలో డీలర్ల కొరతను రెండు, మూడు నెలల్లో తీరుస్తామని అసెంబ్లీలో చెప్పారు కేసీఆర్.
విజయ డైరీని నాశనం చేశారు: కేసీఆర్
- తెలంగాణం
- September 19, 2019
లేటెస్ట్
- మంత్రి శ్రీధర్బాబు స్ఫూర్తితో పనిచేస్తా : గడ్డం వంశీకృష్ణ
- మే 11 సాయంత్రం నుంచి వైన్షాపులు బంద్
- హెచ్ఐవీ అవగాహన పేరుతో వ్యభిచారంలోకి
- మే 11 నుంచి 144 సెక్షన్ అమలు
- సింగరేణిలో కొత్త గనులు తీసుకొస్తాం: వివేక్ వెంకటస్వామి
- వంశీని గెలిపిస్తే పరిశ్రమలు : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
- మోదీ మూడోసారి పీఎం అవుతారు : రాజస్థాన్ సీఎం భజన్ లాల్
- లెదర్పార్కు రీఓపెన్కు కృషి : వివేక్ వెంకటస్వామి
- ఎన్నికల్లో ప్రచారం.. ప్రాథమిక హక్కు కాదు : ఈడీ
- అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మహేశ్ గౌడ్ పిటిషన్పై హైకోర్టు అసంతృప్తి
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- అక్షయ తృతీయ రోజున గ్రహాల మార్పు.. మేషరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..