కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన కేసీఆర్

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన కేసీఆర్

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. భారత్ మాల పరియోజనలో భాగంగా సంగారెడ్డి-గజ్వేల్-చౌటుప్పల్ వరకు ఎక్స్ ప్రెస్ వేకు ఆమోదం తెలిపినందుకు గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పారు. ఐతే అలైన్ మెంట్ లో నేషనల్ హైవేస్ ఆథారిటి ఆఫ్ ఇండియాకు కొన్ని మార్పులు సూచించామని గడ్కరీకి చెప్పారు కేసీఆర్. వాటికి ఆమోదం తెలపాలన్నరు. CRIF పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. 2168 కిలోమీటర్ల జాతీయ రహదారులుగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.