దళితబంధు లబ్దిదారుల ఎంపిక ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇష్టమే అని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో దళితబంధుపై చర్చ జరుగుతుంది. నియోజకవర్గానికి 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఆ యూనిట్ల ఎంపికలో ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే బడ్జెట్ లో దళితబంధు కోసం రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని ఆయన అన్నారు.
see more news
ఫేస్బుక్, వాట్సాప్ బంద్.. రూ.52 వేల కోట్లు హాంఫట్