సంవత్సరానికి ఒకసారి మాత్రమే లభించే గేవెర్ స్వీట్స్ నిజామాబాద్ జిల్లా కేంద్రం లో ఊరిస్తున్నాయి. గుజరాత్, రాజస్థానీయులు స్థానికంగా ఎక్కువ మంది ఉంటారు. దీంతో ఈ వంటకం ఇక్కడ పాపులారిటీ సంతరించుకుంది. తమ బంధువులకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ స్వీట్ను ఇస్తుంటారు. గంజ్ రైల్వే గేట్ వద్ద ప్రత్యేకంగా దీన్ని తయారు చేస్తున్నారు. ఈ వంటకాన్ని జనవరి 15 వరకు మాత్రమే తయారు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. దీని ధర కేజీకి రూ. 650 ఉంటుంది. - నిజామాబాద్ ఫొటోగ్రాఫర్, వెలుగు
నోరూరిస్తున్న గేవర్
- నిజామాబాద్
- January 12, 2023
లేటెస్ట్
- V6 DIGITAL 29.03.2024 EVENING EDITION
- చేవెళ్ల రివ్యూ మీటింగ్కు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ డుమ్మా
- Neha Shetty: పేరు మార్చుకున్న టిల్లు భామ.. ఇంతకీ హరిరాజ్ ఎవరు?
- కాంగ్రెస్ పార్టీలో నేనింకా చేరలేదు : కడియం శ్రీహరి
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- జనంలోకి పవన్ కళ్యాణ్ - ఈ నెల 30నుండి వారాహి విజయభేరి
- కేసీఆర్ చేసిన తప్పుల వల్లే పార్టీకి ఈ దుస్థితి : పటోళ్ల కార్తీక్ రెడ్డి
- బీహార్ లోక్సభ ఎన్నికల్లో.. AIMIM 16 మంది అభ్యర్థులు
- Summer Special : కుండ నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయ్.. ఎందుకో తెలుసా..!
- కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి...
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- హైదరాబాద్లో కల్తీ మందులు స్వాధీనం
- ఫోన్ పే, గూగుల్ పేUPI ఇంటర్నేషనల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..గైడ్ లైన్స్ ఇవిగో