అసెంబ్లీకి గుర్రపు బండి మీద వచ్చిన కాంగ్రెస్ నేతలు

అసెంబ్లీకి గుర్రపు బండి మీద వచ్చిన కాంగ్రెస్ నేతలు

బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనన్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు సామాన్య ప్రజలకు భారంగా మారాయన్నారు. టీఆర్ఎస్ సర్కార్ కు రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ.. గాంధీ భవన్ నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండి మీద వచ్చారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ గేటు దగ్గర కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు.

see more news

హైటెక్ కాపీ.. బ్లూటూత్ చెప్పులతో ఎగ్జామ్‌కు అటెండ్

ఫుడ్ డెలీవరీ డ్రోన్ పై పక్షి దాడి.. వైరల్ అవుతోన్న వీడియో