కోల్ కతా : ఆవు మూత్రం.. కరోనా వైరస్ ను చంపేస్తుందన్న వార్త వైరల్ కావడంతో ఆవు మూత్రం తాగుతున్నారు చాలా మంది. కోల్ కతాలో ఓ గ్రూప్ దీనిపై పెద్ద ప్రచారాన్నే నిర్వహిస్తోంది. ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆవు మూత్రం తాగితే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ నుంచి కాపాడుతుందని కార్యక్రమ నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు కురిపించాయి. కరోనా వైరస్ ను ఆవు మూత్రం చంపేస్తుందనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవని మండిపడ్డాయి.
కరోనా రావద్దని ఆవు మూత్రం తాగుతున్నరు
- దేశం
- March 18, 2020
లేటెస్ట్
- సమస్యలు పరిష్కరించేంతవరకు ఓట్లెయ్యం
- మొరాయించిన ఈవీఎంలు గంట వెయిట్ చేసి ఓటేసిన కిషన్ రెడ్డి
- హైదరాబాద్ ఓటర్లు ఆసక్తి చూపలే!
- హైదరాబాద్లో ఓటేసిన లీడర్లు
- కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. 15 పార్లమెంట్ స్థానాల్లో ఇదే పరిస్థితి
- ముంబైలో గాలి దుమారం
- నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు
- గుట్టలు దిగుతూ.. వాగులు దాటుతూ: 20 కి.మీ. నడిచివచ్చి ఓటేసిన గిరిజనులు
- కవిత అరెస్టయ్యి రేపటికి 2 నెలలు
- గొప్ప ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నం : కేటీఆర్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు