వేడుకలపై నిఘా పెట్టండి రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లెటర్
న్యూఢిల్లీ: కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. డిసెంబర్ 31, న్యూఇయర్ వేడుకలపై నిఘా ఉంచాలని సూచించింది. ఈ ఈవెంట్లు కరోనా వ్యాప్తికి కేంద్రంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. వీలైనంత వరకు ఎక్కువ మంది జనం ఒకచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలంది. వింటర్ సీజన్ నేపథ్యంలోనూ కరోనా వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం లెటర్ రాశారు. ‘‘మూడు, నాలుగు నెలలుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే యూరప్, అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మన దేశంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని రాజేశ్ భూషణ్ లెటర్ లో
పేర్కొన్నారు.
పరిస్థితిని అంచనా వేయండి..
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లోకల్ గా ఉన్న పరిస్థితులను వెంటనే అంచనా వేయాలని రాజేశ్ భూషణ్ ఆదేశించారు. దాన్ని బట్టి డిసెంబర్ 30, 31తేదీలతో పాటు జనవరి 1న అవసరమైతే ఆంక్ష లు పెట్టాలని సూచించారు. ఇంతకుముందు కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇదే తరహా గైడ్ లైన్స్ జారీ చేసింది. లోకల్ పరిస్థితులను అంచనా వేయాలని.. అవసరమైతే నైట్ కర్ఫ్యూ తదితర ఆంక్షలను విధించాలని సూచించింది.
For More News..
మకర జ్యోతి పూజలకు శబరిమల ఓపెన్.. కరోనా సర్టిఫికెట్ మస్ట్
2020ని మర్చిపోవాలె.. వీళ్లను మాత్రం యాదికుంచుకోవాలె..
కలెక్టర్ పేరుతో తెలంగాణలో ఊరు! ఎందుకు పెట్టారో తెలుసా?
న్యూఇయర్ పార్టీలతో కరోనా!
- దేశం
- December 31, 2020
లేటెస్ట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
- T20 World Cup 2024: ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు.. టీ20 వరల్డ్ కప్ జరుగుతుందా..?
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- Geethanjali Malli Vachindi OTT Official: OTTకి గీతాంజలి మళ్ళీ వచ్చింది.. ఆఫీషియల్ డేట్ వచ్చేసింది
- తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకుందాం : హనుమండ్ల ఝాన్సీ రెడ్డి
- ఇవాళ నర్సంపేటకు ఉత్తరాఖండ్ సీఎం
- జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు
- పిఠాపురంలో సాయిధరమ్ తేజ్పై దాడి..తప్పిన ప్రమాదం
- ఈవీఎంల కమిషనింగ్ ను పరిశీలించిన కలెక్టర్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..