నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం జరిగే బీజేపీ జనసభకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ దామి హాజరు కానున్నారని బీజేపీ స్టేట్ లీడర్, మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్రావు తెలిపారు. ఆదివారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ జన సభలో ప్రజలు, బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాల్సిందిగా కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు కంభంపాటి ప్రతాప్, గోగుల రాణాప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవాళ నర్సంపేటకు ఉత్తరాఖండ్ సీఎం
- వరంగల్
- May 6, 2024
లేటెస్ట్
- దేశంలో మోదీ వేవ్.. కరీంనగర్లో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ : వినోద్ కుమార్
- మహబూబాబాద్ జిల్లాలో ఖనిజ సంపద మాయం!
- వీసీ పోస్టుల్లో సగం బీసీలకివ్వాలి: జాజుల
- ఆఫీసర్లపై గరం
- ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు
- పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు
- దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్లో చెరువులను తలపించిన రోడ్లు
- నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
- సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్
- జూబ్లీహిల్స్ లోని డాక్టర్ ఇంట్లో రూ.20 లక్షల చోరీ
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!