న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకు రౌస్ ఎవెన్యూ కోర్టు రెండు వారాల బెయిలు మంజూరు చేసింది. భార్య అనారోగ్యం దృష్ట్యా 8 వారాలు బెయిల్ మంజూరు చేయాలని పిళ్లై దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్ ఎంకే నాగ్పాల్ విచారణ జరిపారు. పిళ్లై తరఫున న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపించారు. పిటిషనర్ భార్యకు శస్త్రచికిత్స కొనసాగుతోందని, హాస్పిటల్ లో ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరని వాదించారు. దీంతో హైకోర్టు.. పిళ్లైకు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ పిళ్లైకి బెయిల్
- హైదరాబాద్
- December 19, 2023
లేటెస్ట్
- కేజ్రీవాల్ను ఇరికించే కుట్రే: ఆతిశీ
- అవి ఎక్కడ వాడాల్నో వాళ్లు యోగి దగ్గర నేర్చుకోవాలి: మోదీ
- కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్
- 4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ
- నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి
- మున్సిపల్ ఆఫీస్ ముందే ‘మురుగు’
- అవినీతిపరులను జైల్లో వేశాం: అమిత్ షా
- మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయండి: రఘునందన్ రావు
- అన్నదాతలు ఆందోళన చెందొద్దు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- ఆనంద్ సినీ సర్వీసెస్కు..భూకేటాయింపు చట్టబద్ధమే
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి