ఇంటర్ బోర్డ్ వివాదంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా… రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించింది సీపీఐ. సీపీఐ కార్యకర్తలను ఖైరతాబాద్ సర్కిల్ వద్ద అరెస్ట్ చేసి.. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసుల. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ.. ఈ వ్యవహారంపై గవర్నర్ ప్రేక్షక పాత్ర పోషించడం దారుణం అన్నారు సీపీఐ హైదరాబాద్ సెక్రటరీ నర్సింహ. ఇంటర్ వివాదంపై గవర్నర్ స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల చావుకు కారణం అయిన గ్లోబరీనా యజమానిని అరెస్ట్ చేయాలన్నారు కామ్రేడ్లు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు.
రాజ్ భవన్ ముట్టడికి CPI ప్రయత్నం
- హైదరాబాద్
- May 4, 2019
లేటెస్ట్
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
- మాదాపూర్, గచ్చిబౌలి లో ఫుల్ ట్రాఫిక్ జామ్
- బెంగళూరులో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఉల్లిపాయతో బీపీని కంట్రోల్ చేయొచ్చా?..పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే..
- హంతకుడు ఎవరు..? : హైదరాబాద్ లో మేకప్ ఆర్టిస్ట్ హత్య
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- మాధవిలత పై దాడికి యత్నం.... ఎంఐఎం నాయకులపై కేసు నమోదు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి