క్రైమ్

బాంబు పెట్టామంటూ బెదిరింపు.. ఆ తర్వాత ఏమైందంటే

ఆఫీస్ పరిసరాల్లో బాంబు పెట్టాం అని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో  కొండాపూర్ లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు భయాం

Read More

ఐసీయూలో తల్లి.. ఆచూకీ లేని తండ్రి

సెక్యూరిటీ గార్డుల దగ్గర ఆరేండ్ల బాలుడు  గాంధీ దవాఖానలో దయనీయ ఉదంతం పద్మారావునగర్, వెలుగు :  హైదరాబాద్​ గాంధీ దవాఖానలో ఓ తల్లి అత్

Read More

యాక్సిడెంట్​లో భార్యాభర్తలు మృతి

మరో ఐదుగురికి గాయాలు  మెదక్​ జిల్లా మహ్మద్​నగర్ గేట్ ​వద్ద ప్రమాదం మెదక్​ (కౌడిపల్లి), వెలుగు : మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్​ న

Read More

ఇద్దరు చైన్​స్నాచర్ల అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు, యువతులను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్​లకు పాల్పడుతున్న ఇద్దరిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశ

Read More

ప్రాణం తీసిన ఇన్​స్టాగ్రామ్ రీల్స్

రైల్వే ట్రాక్ పై వీడియో తీస్తుండగా ఢీకొట్టిన ట్రైన్... మదర్సా స్టూడెంట్ మృతి సికింద్రాబాద్​, వెలుగు : ఇన్​స్టాగ్రామ్​లో అప్​లోడ్​ చేయాలని రైల్

Read More

రూ.వెయ్యి కోసం చంపేశారు

ఇందల్వాయి, వెలుగు : గత నెల 23న నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండలం తీర్మాన్​పల్లి శివారులో జరిగిన మర్డర్​ కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం ఇందల్వాయ

Read More

గొంతులో మటన్ ​బొక్క ​ఇరుక్కుని మృతి

కొత్తగూడ, వెలుగు : గొంతులో మటన్​బోన్​ఇరుక్కొని జనశక్తి మాజీ నక్సలైట్​చనిపోయాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం గ

Read More

ముగ్గురు ప్రాణాలు తీసిన ఈత సరదా.. మృతులు హైదరాబాద్ వాసులు

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి గ్రామంలోని చెరువులో ఈత కోసం వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతిచెందారు. మాసాన్ పల్లిలో బంధువుల ఇంటికి వచ్

Read More

సర్పంచి భర్త అదృశ్యం.. పెండింగ్ బిల్లులు రాలేదని మనస్థాపం

సర్పంచి భర్త అదృశ్యమైన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచి పంబాల

Read More

వీధి కుక్కల దాడికి.. 12 ఏళ్ల బాలుడు బలి

హైదరాబాద్ లో ఇటీవల కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి విషాదం మరువక ముందే ఉత్తరప్రదేశ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. యూ

Read More

ఖమ్మంలో పోలీసుల నిఘా వైఫల్యం.. ఆ ఆటోడ్రైవర్ కోసం గాలింపు ముమ్మరం

ఖమ్మం పట్టణంలో గత నెల ఏప్రిల్ 27వ తేదీన అత్యాచారానికి గురై చనిపోయిన ఓ మహిళ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ అత్తకు వైద

Read More

తీహార్‌ జైల్లో ఘర్షణ.. గ్యాంగ్‌స్టర్‌ టిల్లు మృతి

ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తజ్‌పూరియా మృతి చెందాడు. తీహార్‌ జైల్లో జరిగిన గ్యాంగ

Read More

కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

కూకట్ పల్లిలోని ఏఎస్ రాజు నగర్ లోని ఓ కారు(టీఎస్ 07 హెచ్ ఏ 5455) లో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్​ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. గమనించిన&

Read More