
క్రైమ్
వినాయక మండపాల దగ్గర చోరీలు.. సీసీ కెమెరాకి చిక్కిన ఆకతాయిలు
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వినాయక మండపాల వద్ద ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.. అర్ధరాత్రిళ్ళు నిర్మానుష్యంగా ఉన్న చిన్న చిన్న కాలనీలు, ఎవరూ నిద్రించని మం
Read Moreవినాయక నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు యువకులు మృతి
కృష్ణాజిల్లా : వినాయకుడి నిమజ్జనంలో అపశృతి జరిగింది. విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న సమయంలో ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. ఈ విషాద సంఘటన కృష
Read Moreఫేస్ బుక్ పరిచయం.. మోసపోయిన వ్యాపారి
హైదరాబాద్ లో ఓ వ్యాపారికి ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఓ అమ్మాయి ప్రేమ అంటూ మాయమాటలు చెప్పి నమ్మించి లక్షలు కాజేసింది. చివరకు ఆ వ్యాపారి సైబర్ క్రైమ్ పో
Read Moreవేధింపులు భరించలేక భర్తను చంపిన భార్య
పడుకున్న భర్తను చంపేసింది అతని భార్య. ఈ ఘటన ఉక్రేయిన్ లోని ఒబరివ్ జరిగింది. 49ఏళ్ల అలెగ్జాండర్ పడుకుని ఉండగా.. అతని భార్య మరియా.. అలెగ్జాండర్ గొంతు ప
Read Moreటిప్పర్ లారీ బీభత్సం.. RTC బస్సుకు తప్పిన పెనుప్రమాదం
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం కురిక్యాల దగ్గర టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కంకర లోడ్ తో వస్తున
Read Moreఘోరం : ఓ అమ్మాయి.. ఇద్దరు స్నేహితులు… హత్య
హైదరాబాద్ కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ ఏరియాలో ఆగస్ట్ 28న జరిగిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మర్డర్ మిస్టరీని మాదాపూర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను మాదా
Read Moreకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి
గుజరాత్ లోని అహ్మదాబాద్ పట్టణంలో విషాద సంఘటన జరిగింది. నగరంలోని అమ్రావాడి ఏరియాలో ఓ మూడంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
Read Moreబాణాసంచా కర్మాగారంలో పేలుడు.. 13 మంది మృతి
పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా.. 30 మందికి తీవ్ర గ
Read Moreచేతబడి చేస్తున్నాడని.. చంపి అంగన్ వాడి కేంద్రంలో పాతిపెట్టారు
చేతబడి, మాయ మంత్రాలు చేస్తున్నాడన్న కారణంతో జార్ఖండ్ లో ఓ వ్యక్తిని అమానుషంగా కొట్టి చంపారు. రాష్ట్రంలోని లోహర్ దగా జిల్లా జాల్జామేద్రా గ్రామంలో ఈ దా
Read Moreశంషాబాద్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ : చెన్నైలో ఉండి లండన్ వెళ్లినట్టుగా డ్రామా
లండన్ నుంచి తిరిగొచ్చిన ప్రవీణ్ అనే వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి.. డబ్బులు లాక్కున్నారన్న కేసు అనేక మలుపులు తిరుగుతూ
Read Moreఏడాదిన్నర పాపకు విషమిచ్చి చంపిన తండ్రి
చిత్తూరు: భార్యా భర్తల మధ్య జరిగిన గొడవకి ఓ చిన్నారి బలైంది. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలో జరిగింది. గుర్రంకొండ పోలీసుల కథనం ప్రకార
Read Moreటిక్టాక్లో ప్రేమ.. యువకుడి ఆత్మహత్య
ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ నటరాజ్ నగర్ లో సాయి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ యువతి తనపై చేసిన పోలీస్ కంప్లయింట్ తో భయపడి సూసైడ్ చేసుకున్నాడని
Read MoreQ నెట్ కేసులో బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు
Q నెట్ స్కామ్ లో 38 కేసులు నమోదు చేసి.. 70 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. బెంగళూర్ లో రూ.2.7 కోట్ల నగదును కూడా సీజ్ చేశామని
Read More