
క్రైమ్
TV9 మాజీ CEO రవిప్రకాశ్ పై మరో కేసు
హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కేసులో రవిప్రకాష్ పై మరో కేసు నమోదు చేసినట్టు చెప్పారు సైబర్ క్రైమ్ స్టేషన్ పో
Read Moreబీరు సీసాతో పొడిచి దారుణ హత్య
వరంగల్లో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గౌడ రెస్టారెంట్ అండ్ బార్ లో అల్లా ఉద్దీన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు బీరు సీసాతో పొడిచి పరారయ్యార
Read Moreప్రియుడితో కలిసి భర్తను చంపి… గుండెపోటుగా నమ్మించి..
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఈ నెల 6న వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఘటన ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎల్ బీ నగర్,వెలుగు: ప్రియుడితో కలిసి భర
Read Moreహిందూపురం: రైల్వే ట్రాక్ పై 4 మృతదేహాలు
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హిందూపురం మండలంలోని రైల్వే ట్రాక్పై నాలుగు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. 2 కిలోమీటర్ల కు ఒక మృతదేహం చొప్
Read Moreలిఫ్ట్ ఇస్తామని చెప్పి కిడ్నాప్
అబిడ్స్, వెలుగు: ఓ మైనర్ కి మాయామాటలు చెప్పి కిడ్నాప్ చేసి కత్తితో బెదిరించి 36 గంటల పాటు కారులో తిప్పిన ఇద్దరు యువకులను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశా
Read More‘ఫ్యాన్సీ’ మోసగాడు..ఎంపీ, ఎమ్మెల్యేలే టార్గెట్
హైదరాబాద్, వెలుగు: ఫ్యాన్సీ మొబైల్ నంబర్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ చీటర్ ఆటకట్టించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎమ్మెల్యే, ఎంపీలు, వ్యాపారవేత్తల
Read Moreకదులుతున్న రైలు ఎక్కబోయి యువతి మృతి
హైదరాబాద్: లింగంపల్లి రైల్వే స్టేషన్ లో విషాదం జరిగింది. సోమవారం ఉదయం కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ యువతి కాలు జారీ పట్టాల మీద పడి మృతి చెందింది. విజయవ
Read Moreభార్యమీద కోపంతో పిల్లలకు విషం
ఒకరు మృతి, మరొకరు సీరియస్ మేడ్చల్ : భార్య మీదున్న కోపంతో తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి ఆపై తాను కూడా తాగి ఓ తండ్రి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
Read Moreలంచంగా క్యాష్ వద్దు..నెక్లెస్ ఇవ్వు
లంచంగా నెక్లెస్ తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డ్రగ్ ఇన్ స్పెక్టర్ హైదరాబాద్,వెలుగు: బ్లడ్ బ్యాంక్ తనిఖీల్లో అనుకూలరిపోర్టు ఇచ్చేందుకు గోల్డ్ నెక్లెస్ న
Read Moreఆ మామా అల్లుళ్లకు దేవాలయాలే టార్గెట్
దేవాలయాలను టార్గెట్ చేస్తూ వరుస చోరీలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పఠాన్ చెరు రుద్రారంలోని ఎల్లమ్మ టెంపుల్, చందానగర్, కూకట్
Read Moreఅంబర్ పేటలో మహిళ హత్య
అంబర్ పేటలోని ఆజాద్ నగర్లో ఓ మహిళ హత్యకు గురైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. హత్యకు గురైంది బేగం అనే మహిళగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్
Read Moreమేడ్చల్ లో విషాదం.. తల్లీబిడ్డల ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో విషాదం జరిగింది. 13 నెలల బిడ్డతో కలిసి ఇంటి సంపులో ఓ తల్లి ఆత్మహత్యసుకుంది. మెదక్ జిల్లా దౌల్తాబాద్ కు చెందిన మల్లేష
Read Moreపెళ్లి చూపులకు వెళుతూ యువకుడు దుర్మరణం
పెళ్లి చూపులకు వెళుతున్న కుటుంబంలోని ఇద్దరిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్ర
Read More