సికింద్రాబాద్, వెలుగు: CRPF జవాన్ సల్దీప్ కుమార్ మిస్సింగ్ మిస్టరీని సికింద్రాబాద్ GRP పోలీసులు ఛేదించారు. సీఐ కథనం ప్రకారం..జమ్మూకాశ్మీర్ నుంచి రిలీవింగ్ ట్రాన్స్ ఫర్ . CRPF ఏఎస్సై అర్జున్దుబే,13 మంది జవాన్లు ఈ నెల 20న ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ కు తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో వచ్చారు. రంగారెడ్డి జిల్లా CRPF హెడ్ క్వార్టర్స్ లో వీరు రిపోర్టు చేయాల్సి ఉంది. కానీ, వీరిలో సల్దీప్ కుమార్ అనే జవాన్ మిస్సయ్యా డు. ఇతడి స్వగ్రామం జమ్మూకాశ్మీర్ లోని స్వాంక. ఈ నెల 22న CRPF ఏఎస్సై ఫిర్యా దు మేరకు GRP ఎస్సై రమేశ్ దర్యాప్తు చేశారు. ఆదివారం రాత్రి సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో సదరు జవాన్ ఆచూకీ కనునగొన్నారు. తన సెల్ ఫోన్ పోవడంతో ఎక్కడ దిగాలో తెలియక తికమకపడ్డట్లు జవాన్ తెలిపాడు. అనంతరం రంగారెడ్డి CRPF హెడ్ క్వార్టర్స్ లో ఆయన రిపోర్ట్ చేశాడు.
మిస్సయిన జవాన్ దొరికాడు
- హైదరాబాద్
- February 26, 2019
లేటెస్ట్
- పిడుగు పడి 36 క్వింటాళ్ల మిర్చి దగ్ధం
- సాత్విక్–-చిరాగ్పై ఫోకస్
- పాలమూరులో పోలింగ్ ప్రశాంతం
- బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే.. కారు, బండికి చార్జింగ్ స్టేషన్ ఉండాల్సిందే..
- ఆ తండాలో 100 శాతం పోలింగ్
- పైపాడు పోలింగ్ బూత్లో గందరగోళం
- కేజ్రీవాల్ ఇంట్లో ఎంపీ మాలివాల్పై దాడి!
- టెన్త్ మెమోలపై పర్మినెంట్ నంబర్
- వాన ఖాతాలోకి..కేకేఆర్, జీటీ మ్యాచ్ రద్దు
- బీజేపీ క్యాండిడేట్ ఫొటోతో పోల్ చిట్టీలు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు