ఘట్కేసర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ బాలిక అనుమానాస్పదంగా మృతిచెందింది. సర్వీస్ రోడ్డు పక్కన కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకొని పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలిని పోలీసులు స్రవంతిగా గుర్తించారు. ఇటీవలే పదో తరగతి పాస్ అయిన స్రవంతి.. ఇంట్లో గొడవపెట్టుకొని అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్టు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. సూసైడ్ చేసుకుందా లేక ఎవరైనా చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు పక్కన పదో తరగతి బాలిక డెడ్బాడీ
- క్రైమ్
- June 19, 2021
లేటెస్ట్
- క్యాష్ ఇస్తే ఫోన్పే చేస్తానంటూ చీటింగ్
- సందడిగా ‘ఉస్మానియా తక్ష్ 2024’
- కరెంట్ షాక్ తో నాలుగెకరాల మామిడి తోట దగ్ధం
- విమానంలో డీజీపీకి అసౌకర్యం
- హరీశ్.. నీకు అంత సీన్ లేదు: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
- రఘునందన్రావుకు ఓట్లడిగే హక్కు లేదు : రాజనర్సు
- ముస్లిం రిజర్వేషన్లపై మోదీవి పచ్చి అబద్ధాలు: సిద్దరామయ్య
- రూ.500కు సిలిండర్ రానోళ్లు.. ఎంపీడీవో ఆఫీసుల్లో అప్లై చేసుకోండి : పొన్నం ప్రభాకర్
- బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ: సీఎం రేవంత్
- ప్రైవేట్ ఆస్తి సమాజ వనరు కాదనలేం: సుప్రీం
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!