మరో ఐదేళ్లు హైదరాబాద్ పై మాకు హక్కుంది : దేవినేని ఉమ

మరో ఐదేళ్లు హైదరాబాద్ పై మాకు హక్కుంది : దేవినేని ఉమ

ఉమ్మడి రాజధానిగా మరో ఐదేళ్లు హైదరాబాద్ పై తమకూ అధికారం ఉందన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. BJP, TRS తో కుమ్మక్కై జగన్  కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలతో అమరావతిపై దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ను చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు దేవినేని.