జగిత్యాల అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పట్టణ పరిధిలో మొత్తం 3355 మంది అర్హులను గుర్తించగా వారికి సంబంధించిన క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికేట్ ల కోసం ప్రజలు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చారు. అయితే ఆర్ఐ ఒక్కడే ఉంటడం వల్ల సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుందని, మూడు రోజుల్లోపే అధికారులకు ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం ఎలా సాధ్యం అని ప్రజలు అధికారులను నిలదీశారు. అర్హులు వారి దరఖాస్తులను మీ సేవలో సమర్పించి తహశీల్దార్ కార్యాలయంలో అప్పగిస్తే మూడు రోజుల్లోగా వారికి క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికేట్లు ఇస్తామని తహసీల్దార్ చెప్పారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిరుపేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వకుండా ఉన్న వారికే ఇస్తున్నారని డబుల్ బెడ్ రూం లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
MRO ఆఫీస్ కాడ డబుల్ బెడ్రూం కోసం ధర్నా
- కరీంనగర్
- March 1, 2023
లేటెస్ట్
- కాంగ్రెస్ లోకి..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు !
- వరంగల్ లో దంచికొట్టిన వాన
- కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్ట్
- మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి
- మెరుపుల్లేవ్..చినుకులే
- ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి: దీపాదాస్ మున్షీ
- ఫుట్బాల్కు..ఛెత్రి గుడ్ బై
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- రాయ్బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
- నిల్వ చేసే జాగ లేక..సెంటర్లలోనే వడ్ల కుప్పలు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్