న్యూఢిల్లీ: జీ–7 దేశాల కూటమిలో చేరాలంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. ఈమేరకు మంగళవారం మోడీకి ఫోన్ చేసిన ట్రంప్.. ఇండియా చైనా బోర్డర్లో పరిస్థితిపై మోడీతో చర్చించారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలో జరుగుతున్న ఆందోళనలపై మోడీ విచారం వ్యక్తంచేశారని, ఆ సమస్యకు తొందర్లో పరిష్కారం లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారని పేర్కొంది. జీ 7 సమ్మిట్లో ఇప్పుడున్న దేశాలకు తోడు ఇండియా వంటి ముఖ్యమైన దేశాలకు సభ్యత్వం కల్పించి, దానిని విస్తరించాలని భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారని తెలిపింది. ఇండియా, చైనా బోర్డర్ ఇష్యూపై మోడీ–ట్రంప్ చర్చించారని పీఎంవో వర్గాలు తెలిపాయి.. అయితే, ఈ చర్చ దేని గురించి అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.
మోడీకి ట్రంప్ ఫోన్.. జీ7 సమ్మిట్లో చేరాలని ఆహ్వానం
- విదేశం
- June 3, 2020
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు