కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు మంత్రి హరీశ్ రావు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే నిరుపేద దివ్యాంగులు, వితంతువులకు ఆర్ధిక సహాయం అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందన్నారు. ఆసరా పథకం ద్వారా లబ్ధిదారులకు ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మెదక్ జిల్లా తూప్రాన్లలో నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొని మాట్లాడారు హరీశ్రావు. ఎన్నికల్లో TRS తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని తేల్చిచెప్పారు. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు మంత్రి హరీశ్. గజ్వేల్, తూప్రాన్లోని అన్ని వార్డులో TRSను గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దు
- తెలంగాణం
- January 20, 2020
లేటెస్ట్
- ఏపీ హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. డీజీపీ, సీఎస్ కు నోటీసులు
- Sachin Tendulkar: సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
- బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు
- MS Dhoni: 23 రోజులు.. 2100 KM ప్రయాణం.. ధోని కలిసేందుకు అభిమాని సాహసం
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- ఏపీలో మొత్తం పోలింగ్ 81.86 శాతం.. దేశంలోనే ఇప్పటి వరకు ఇదే టాప్
- జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స
- కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత
- V6 DIGITAL 15.05.2024 AFTERNOON EDITION
- Vidya Vasula Aham Trailer: పెళ్ళాం పెళ్ళామే..పేకాట పేకాటే..ఫుడ్డుని బెడ్డుని గొడవలతో కలపకూడదు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి