వరంగల్ : పాలకుర్తి మాజీ ఎంఎల్ఏ దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి 09 వరకు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. శ్రీనివాసరావు మృతి పట్ల పార్టీలకతీతంగా నాయకులు సంతాపం తెలిపారు.
మాజీ ఎంఎల్ఏ దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూత
- తెలంగాణం
- January 12, 2021
లేటెస్ట్
- బంగారు తెలంగాణ అని చెప్పి నిరుద్యోగుల తెలంగాణగా మార్చిన్రు : గడ్డం వంశీకృష్ణ
- అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పై ఈసీ వేటు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- బీజేపీకి బిగ్ షాక్ ... కాంగ్రెస్ లో చేరిన బొమ్మ శ్రీరామ్
- Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్
- అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ
- V6 DIGITAL 06.05.2024 AFTERNOON EDITION
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- అత్తాపూర్ మర్డర్ కేసు..నిందితులపై పీడీ యాక్ట్: సీపీ శ్రీనివాస్ రెడ్డి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా