అస్సాం రైఫిల్స్ కు డీఎన్ఎల్ఏ తీవ్రవాదులకు మధ్య ఆదివారం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మిలిటెంట్లను పోలీసులు మట్టుబెట్టారు. వీరిలో ఇంకో ఇద్దరి మృత దేహాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఏఎస్ ప్రకాశ్ సోనోవాల్ నేతృత్వంలో వెస్ట్ కర్బీ ఆంగ్లాండ్ లో అస్సాం రైఫిల్స్ ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. ఘటనా స్థలంలో నాలుగు ఏకే 47 రైఫిల్స్, అమ్యూనిషన్ ను స్వాధీనం చేసుకున్నామని భద్రతా అధికారులు చెప్పారు.
అస్సాంలో ఎన్ కౌంటర్.. 8 మంది మిలిటెంట్లు మృతి
- దేశం
- May 23, 2021
లేటెస్ట్
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- రిజర్వేషన్లు రద్దు అన్న వారిని చెప్పులతో కొట్టండి : బండి సంజయ్
- ఓటేసిన 108 ఏండ్ల వృద్ధురాలు
- ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు:తుమ్మల నాగేశ్వర్రావు
- సూర్యాపేట కమలంలో.. కనిపించని జోష్
- పదేండ్లు కార్మికులను గోసపెట్టిన బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- నీటి సంపులో పడి బాలుడు మృతి
- హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త