పట్టాదార్ పాస్బుక్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతు తనను తాను మట్టిలో పాతిపెట్టుకొని నిరసర తెలిపారు. నరసింహులపేట మండలం రామన్నగూడెంకు చెందిన సుధాకర్ రెడ్డికి వారసత్వంగా వచిచన 4.39 ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకం కోసం చాన్నాళ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదు. దీంతో పొలం వద్ద ఛాతివరకు గొయ్యి తవ్వకుని అందులో తనను ఉపూడ్చుకొని నిరసన చేపట్టాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాధవి వెంటనే పాసు బుక్ అందించారు. దీంతో రైతు ఆందోళన విరమించాడు.
పట్టాబుక్కు కోసం తనను తాను పాతిపెట్టుకున్న రైతు
- తెలంగాణం
- October 1, 2019
లేటెస్ట్
- నీతి తప్పి ఉంటే ఉరి తీయండి!
- వానొస్తే సిరిసిల్ల..మునుగుడే
- ఇకపై వెహికల్స్అన్నీ టీజీతోనే రిజిస్ట్రేషన్ గెజిట్ విడుదల చేసిన కేంద్రం
- గవర్నమెంట్జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..!
- చెరువులను చెరపట్టారు
- మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్ రావు!
- కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు
- జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్
- త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు
- ఆదిలాబాద్లో ఎవరు గెలిచినా చరిత్రే..సక్కు, సుగుణకు ఫస్ట్ టైం.. బీజేపీకి హ్యాట్రిక్ చాన్స్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?