టిప్ విషయంలో యువకులకు వెయిటర్ కి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని బావార్చి హోటల్ లో జరిగింది. మంగళవారం రాత్రి కొంతమంది యువకులు బిర్యానీ తినడానికి హోటల్ కి వెళ్లారు. బిర్యానీ తిన్న తర్వాత బిల్ చెల్లించి వెళ్తున్న యువకులతో వారికి సర్వ్ చేసిన వెయిటర్ టిప్ అడిగాడు. దానికి యువకులు లేవని చెప్పి వెళ్లిపోబోయారు. నాకు టిప్పు ఇవ్వరా అంటూ వెయిటర్ ఆ యువకులతో గొడవకు దిగాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన పోలీసులు.. యువకులకు సర్దిచెప్పారు. టిప్ ఇవ్వలేదని వెయిటర్ తమపై దాడిచేశాడని, అతనికి సపోర్టుగా హోటల్ యాజమాన్యం కూడా దాడికి పాల్పడిందని పోలీసులకు తెలిపారు. ఎయిర్ పోర్ట్ బావార్చి హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని యువకుల డిమాండ్ చేశారు.
టిప్ విషయంలో యువకులకు వెయిటర్ కి గొడవ
- హైదరాబాద్
- December 15, 2021
లేటెస్ట్
- ప్రజా అధికారం కోసం సమాజ్ వాది పోరాటం
- ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!.. ఇస్ఫహాన్ సిటీపై డ్రోన్లను కూల్చేసిన ఇరాన్
- తేదీ ముంచుకొస్తున్నా...తేలని ప్రజా ఎజెండా!
- బీఆర్ఎస్కు దూరమైన ఐసీడీఎంఎస్ పదవి
- మానుకోట కాంగ్రెస్ కంచుకోట
- గాలివాన బీభత్సం.. భారీగా పంటనష్టం
- కార్మికులు ఎటువైపో..? .. ఎంపీ ఎన్నికల్లో ఇండస్ట్రియల్ ఓటర్లే అధికం
- దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటం మోదీ పాపులారిటీ పెరిగింది: అమిత్ షా
- లక్ష్మీ కటాక్షం మూవీ ట్రైలర్ లాంచ్
- జైల్లో కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి