యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వలిగొండ మండలం టేకులసోమవారం శివారులోని పత్తి గోదాంలో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే చర్యలు చేపట్టారు. నాలుగు గోదాములలో ఉన్న పత్తి పూర్తిగా దగ్ధం అయ్యింది. రెండు ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో జేసీబీ సాయంతో గోదాం గోడలను కూల్చివేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు.
యాదాద్రి జిల్లాలో నాలుగు పత్తి గోదాంలు దగ్ధం
- నల్గొండ
- March 4, 2024
లేటెస్ట్
- తెలంగాణ కిచెన్ : వాముతో వంటలు
- ఇండియాకు రాజ్యాంగం కావాలని డిమాండ్ చేసిందెవరు?
- మరో కొత్త మతం అబ్రహామిక్
- స్ట్రీమ్ ఎంగేజ్ : గుంతలు పూడ్చేందుకు..
- స్ట్రీమ్ ఎంగేజ్: డాక్టర్ జానకి.. హత్య కేసు!
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- కాంగ్రెస్ అంటేనే కరప్షన్: ఎంపీ అర్వింద్
- బ్రెయిన్ భారం తగ్గించే మ్యాజిక్ టూల్.. జీటీడీ
- 2 లక్షల విలువైన మద్యం పట్టివేత
- పర్యావరణ ఫ్రెండ్లీగా మారిన..గ్రీన్ స్టే
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!