ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.