మహారాష్ట్రలోని పూణెలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని సుఖ్సాగర్కు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలకు ఉరివేసిన తర్వాత వారు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ(శుక్రవారం) ఉదయం వారు నలుగురు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
పూణెలో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
- దేశం
- June 19, 2020
లేటెస్ట్
- వైఎస్ఆర్ పాలనకు, జగన్ పాలనకు పోలికే లేదు... షర్మిల
- తెలంగాణ అభివృద్ధి కోసం సలహాలు ఇస్తానంటే కేసీఆర్ ఇంటికెళ్తా : సీఎం రేవంత్ రెడ్డి
- కిడ్నీలో రాళ్లు రావడానికి కారణాలు..అవి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు
- CSK vs SRH: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- ఆ ముగ్గరు ఎన్నికల కోసమే ఏపీకి వచ్చారు.. సీఎం జగన్
- తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ యాదాద్రి జిల్లా జనరల్ సెక్రటరీగా కె బాలరాజు
- GT vs RCB: జాక్స్ మెరుపు సెంచరీ.. గుజరాత్ను చిత్తుగా ఓడించిన బెంగళూరు
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..
- Dear Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన జీవీ డియర్..స్ట్రీమింగ్ వివరాలివే
- భోజ్పురి నటి ఆత్మహత్య.. వాట్సాప్ స్టేటస్లో సూసైడ్ నోట్
Most Read News
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..