న్యూఢిల్లీ: దేశ ఎకానమీని పరిపుష్టం చేయడంలో మ్యానుఫాక్చరింగ్ రంగం కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోడీ అన్నారు. ప్రముఖ ఇండస్ట్రీ లీడర్స్తో నిర్వహించిన వెబినార్లో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అనేది తమ మంత్రమని ఆయన స్పష్టం చేశారు. ‘మ్యానుఫాక్చరింగ్ రంగంలో మా ప్రభుత్వం వెనువెంటనే పలు సంస్కరణలు తీసుకొచ్చింది. మా విధానం, స్ట్రాటజీ ఒకటే.. తక్కువ ప్రభుత్వ జోక్యంతో ఎక్కువ పాలన సాగాలనే దాన్ని మేం నమ్ముతాం. మన కంపెనీలను మ్యానుఫాక్చరింగ్ రంగంలో గ్లోబల్ స్థాయి పోటీదారులుగా నిలపాలంటే అహర్నిశలు కృషి చేయాల్సి ఉంటుంది’ అని మోడీ చెప్పారు.
మ్యానుఫాక్చరింగ్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నాం
- దేశం
- March 5, 2021
లేటెస్ట్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
- రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా
- సిక్కుల పవిత్ర గ్రంథంలో పేజీలు చించాడని చావబాదారు.. చివరికి
- చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారు.. సజ్జల
- Raju Yadav Trailer: తేజ సజ్జ చేతుల మీదుగా గెటప్ శ్రీను రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్