అతడు మళ్లీ సెంచరీతో ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌లోకి వస్తాడు

అతడు మళ్లీ సెంచరీతో ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌లోకి వస్తాడు

మొహాలీ: తన వందో టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తాడని బీసీసీఐ బాస్​ సౌరవ్ గంగూలీ అన్నాడు. శ్రీలంకతో శుక్రవారం మొదలయ్యే మ్యాచ్​తో వంద టెస్టుల క్లబ్​లో చేరనున్న విరాట్​ను అభినందించాడు. ‘కొద్దిమంది ఇండియా ప్లేయర్లు మాత్రమే 100 టెస్టులు ఆడారు. ఇదొక గొప్ప మైలురాయి. కోహ్లీ గొప్ప ప్లేయర్. ఈ ఘనతకు తను  అర్హుడు. అతడు మళ్లీ సెంచరీతో ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌లోకి వస్తాడు. విరాట్‌‌‌‌కు వంద కొట్టడం ఎలాగో తెలుసు. లేదంటే 70 సెంచరీలు ఎలా చేయగలడు’ అని దాదా అభిప్రాయపడ్డాడు. 

నేను హీరోని కాదు నటుడిని

శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్ర చేసిన్రు