మా పేదల కోసం సర్కారు ఏం చేస్తోంది?

మా పేదల కోసం సర్కారు ఏం చేస్తోంది?

మీకు చేతకాకపోతే అధికారం మాకిస్తే.. మేం చేసి చూపిస్తామని ఓ విద్యార్థిని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ట్విట్టర్ చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ యువజన విభాగం ఎన్ఎస్ యూఐ విద్యార్థుల కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఓ బాలిక ఇలా మాట్లాడింది.

‘మీకు చేతకాకపోతే మాకు అధికారం ఇవ్వండి. మేం చేసి చూపిస్తాం. అందరికీ న్యాయం చేస్తాం. ఈ ప్రభుత్వాలు ఎందుకున్నాయి. ఎవరి కోసం పని చేస్తున్నాయి? మేం అడుక్కోవడానికి వచ్చామా? మా పేదల కోసం సర్కారు ఏం చేస్తోంది? మేం ఎంతో దూరం నుంచి కిరాయి పెట్టుకుని చదువుకోవడానికి ఇక్కడకు వస్తాం’ అని నినాదాలు చేసింది.

For More News..

చేత కాకపోతే చేతులు ఎత్తేయండి.. మేం చూసుకుంటాం

అవసరమైతే నైట్​ కర్ఫ్యూ పెట్టండి

పిల్లల మొహం చూసి వదిలేయమన్నా కనికరించని మావోలు