111 జీవో రద్దు మోసగాడి మరో మోసం అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 111 జీవోపై 2007 జూలై 16న హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే విధించిందన్నారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన జీవో 69 చెల్లదని అన్నారు. కేటీఆర్, టీఆర్ఎస్ నేతల రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ఈ డ్రామా అని రేవంత్ విమర్శించారు .
మోసగాడి మరో మోసం…111 జీవో రద్దు...
— Revanth Reddy (@revanth_anumula) April 21, 2022
ఈ జీవో పై 16.07.2007 లో హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే విధించింది.
హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన 69 జీవో చెల్లదు.@KTRTRS రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ఈ డ్రామా!#DramaRao pic.twitter.com/9uEoEmYuGT