
Gold Price Today: బంగారం, వెండి రేట్లు ప్రతిరోజూ పెరుగుతూ కొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకుంటున్నాయి. దీంతో భవిష్యత్తులో అసలు వీటి రేట్లు ఏ స్థాయిల వరకు చేరుకుంటాయనే భయాలు సామాన్య మధ్యతరగతి భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరో రెండు వారాల్లో దసరా కూడా దగ్గర పడుతున్న వేళ షాపింగ్ చేయాలనుకుంటున్న వారు పెరుగుతున్న రేట్లను చూసి షాక్ అవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 15తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 16న రూ.870 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.87 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 16న):
- హైదరాదాబాదులో రూ.11వేల 193
- కరీంనగర్ లో రూ.11వేల 193
- ఖమ్మంలో రూ.11వేల 193
- నిజామాబాద్ లో రూ.11వేల 193
- విజయవాడలో రూ.11వేల 193
- కడపలో రూ.11వేల 193
- విశాఖలో రూ.11వేల 193
- నెల్లూరు రూ.11వేల 193
- తిరుపతిలో రూ.11వేల 193
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 15తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 16న 10 గ్రాములకు రూ.800 పెరుగుదలను చూసింది. దీంతో శుక్రవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 16న):
- హైదరాదాబాదులో రూ.10వేల 260
- కరీంనగర్ లో రూ.10వేల 260
- ఖమ్మంలో రూ.10వేల 260
- నిజామాబాద్ లో రూ.10వేల 260
- విజయవాడలో రూ.10వేల 260
- కడపలో రూ.10వేల 260
- విశాఖలో రూ.10వేల 260
- నెల్లూరు రూ.10వేల 260
- తిరుపతిలో రూ.10వేల 260
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 16న కేజీకి వెండి సెప్టెంబర్ 15తో పోల్చితే రూ.వెయ్యి పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 44వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.144 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.