
Gold Price Today: దాదాపుగా వారం రోజుల నుంచి నిరంతరం తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ తిరిగి పెరగటం స్టార్ట్ చేశాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై భారీ సుంకాలు ఉండనున్నట్లు చెప్పిన తరుణంలో.. ప్రపంచ దేశాల్లో కూడా ఆందోళనలు స్టార్ట్ అయ్యాయి. దాని ప్రభావం గోల్డ్ పై పడింది. ఇన్వెస్టర్లు అప్రమత్తమై పసిడి కొనుగోళ్లకు దిగటం కొంత రేట్ల పెంపుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే శ్రావణమాసంలో షాపింగ్ చేయాలనుకున్న తెలుగు ప్రజలు ముందుగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లను పరిశీలించాల్సిందే.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.6వేలు పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 210, ముంబైలో రూ.9వేల 210, దిల్లీలో రూ.9వేల 225, కలకత్తాలో రూ.9వేల 210, బెంగళూరులో రూ.9వేల 210, కేరళలో రూ.9వేల 210, పూణేలో రూ.9వేల 210, వడోదరలో రూ.9వేల 215, జైపూరులో రూ.9వేల 225, లక్నోలో రూ.9వేల 225, మంగళూరులో రూ.9వేల 210, నాశిక్ లో రూ.9వేల 213, మైసూరులో రూ.9వేల 210, అయోధ్యలో రూ.9వేల 225, బళ్లారిలో రూ.9వేల 210, నోయిడాలో రూ.9వేల 225, గురుగ్రాములో రూ.9వేల 225 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100గ్రాములకు నేడు రూ.6వేల 600 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 048, ముంబైలో రూ.10వేల 048, దిల్లీలో రూ.10వేల 063, కలకత్తాలో రూ.10వేల 048, బెంగళూరులో రూ.10వేల 048, కేరళలో రూ.10వేల 048, పూణేలో రూ.10వేల 048, వడోదరలో రూ.10వేల 053, జైపూరులో రూ.10వేల 063, లక్నోలో రూ.10వేల 063, మంగళూరులో రూ.10వేల 048, నాశిక్ లో రూ.10వేల 051, మైసూరులో రూ.10వేల 048, అయోధ్యలో రూ.10వేల 063, బళ్లారిలో రూ.10వేల 048, నోయిడాలో రూ.10వేల 063, గురుగ్రాములో రూ.10వేల 063గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.92వేల 100 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 480గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 27వేల వద్ద ఉంది.