రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. కరోనా వైరస్ విజృంభిస్తుంటే మీ చావు మీరు చావండి అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవరిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు సరైన రీతిలో అవగాహన కల్పించకపోవడంతో గ్రామాల్లో ఇప్పటికీ శానిటైజర్, మాస్కులు వాడడం లేదన్నారు. పేదలు కరోనా సోకి చస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని…ఆ బాధ్యత ను కూడా ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ లో కరోనా వైరస్ ను ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యంతో ప్రభుత్వం చర్చించి ఉచితంగా పేదలకు కరోనా ట్రీట్మెంట్ అందే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీతక్క.
ప్రభుత్వం కరోనాపై అవగాహన కల్పించడంలో విఫలమైంది: సీతక్క
- తెలంగాణం
- July 18, 2020
లేటెస్ట్
- మేడిగడ్డ ఏడో బ్లాక్లో గేట్లను ఎత్తుతున్నరు
- హైదరాబాద్ మెట్రో టైమింగ్స్లో మార్పులు
- పొలిటికల్ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా
- మే 22 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు
- ధరణి అప్లికేషన్లు జూన్ 4లోగా క్లియర్
- ఎన్నికల వేళ తెలంగాణాలో రూ. 333.55 కోట్లు సీజ్
- మల్లా రెడ్డి - భూమి కేసు | CM Revanth - కళ్యాణలక్ష్మి | చార్మినార్ రంగు | స్వాతి తప్పుడు నివేదిక | V6
- కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్
- RCB vs CSK: ప్లేఆఫ్స్కు బెంగళూరు.. చెన్నై ఇంటికి
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!