హైదరాబాద్: రాజ్యాంగం వల్లే భారత్ బలంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఘనంగా వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. దేశం ఏడు దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచిందన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో రాజ్యాంగ రచన కమిటీ ఎంతో కృషి చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
భారత్ బలంగా ఉండటానికి రాజ్యాంగమే కారణం
- తెలంగాణం
- November 26, 2021
లేటెస్ట్
- దుబాయ్లో భారీ వర్షాలు .. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 12 విమానాలు రద్దు
- Paris Olympics 2024: ఒలింపిక్స్ నుండి వైదొలిగిన లాంగ్ జంపర్
- సీఎం జగన్ ను చంపేందుకే దాడి.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్..
- 16 కేసులు పెట్టినా భయపడకుండా పనిచేశా : అడ్లూరి లక్ష్మణ్
- V6 DIGITAL 18.04.2024 EVENING EDITON
- మోదీ ఫోటోతో ఓట్లు అడగాలె: మంత్రి పొన్నం ప్రభాకర్
- ఓట్ల జాతర.. ప్రారంభమైన నామినేషన్లు
- మీ మొబైల్ కు వచ్చిన మేసేజ్ అసలైనదా?.. నకిలీదా..?తెలుసుకోండిలా..
- కేసీఆర్ చుట్టూ ప్రైవేటు బౌన్సర్లు
- మోదీతో విజయన్ రహస్య ఒప్పందం : సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- నెరవేరనున్న దశాబ్దాల కల
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- ప్రశాంత్ను కాపాడలేకపోయాం : హనుమంతు జెండగే
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ