న్యూఢిల్లీ: సోషల్ మీడియా నియంత్రణ కోసం త్వరలో చట్టాలను తీసుకురానున్నట్లు బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ తెలిపారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా శక్తిమంతంగా తయారైందని, ప్రభుత్వాలను పడగొట్టే స్థాయికి ఇది చేరుకుందన్నారు. సోషల్ మీడియా ద్వారా కొన్ని శక్తులు అరాచకాన్ని సృష్టింస్తున్నాయని.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రాజ్యాంగబద్ధంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ముమ్మరంగా పని చేస్తోందని చెప్పారు.
సోషల్ మీడియా నియంత్రణ కోసం త్వరలో కొత్త చట్టాలు
- దేశం
- February 22, 2021
లేటెస్ట్
- గడ్డం వంశీకృష్ణకే మాదిగల మద్దతు : రేగుంట సునీల్
- రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
- కరసేవకులను చంపినోళ్లనా.. రాముడి గుడి కట్టినోళ్లనా ఎవరిని ఎన్నుకుంటరు? : అమిత్ షా
- రిజర్వేషన్లపై బీజేపీ తన వైఖరిని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
- కేరళలో పోలింగ్ అవకతవకలు .. ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు
- బీజేపీ, బీజేడీ ఒక్కటే .. ఆ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నయ్: రాహుల్ గాంధీ
- బుజ్జగింపులు షురూ.!.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్
- కేసీఆర్ బాధ కరెంట్ లేదని కాదు .. పొలిటికల్ పవర్ లేదని: జగ్గారెడ్డి
- మున్నూరు కాపులను బీసీ–ఎలో చేర్చొద్దు:తెలంగాణ ప్రదేశ్ గంగ పుత్ర సంఘం
- ఓటమి భయంతోనే ప్రజలను మోదీ భయపెడుతున్నరు: జైరాం రమేష్
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..