కొండగట్టు, వెలుగు: కొండగట్టు గుట్టల దగ్గరలోని కొడిమ్యాల ఫారెస్ట్రేంజ్లో మొత్తం 1,094 ఎక రాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటి పచ్చదనంతో అడవిని అందంగా తీర్చిదిద్దుతామన్నారు. దశలవారీగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తామన్నారు. మొదటి విడతలో రూ.కోటి కేటాయిస్తున్నట్లు తెలిపారు. కొండగట్టుతో సీఎం కేసీఆర్కు బలమైన అనుబంధం ఉందని, అనేకసార్లు అంజన్నను దర్శించుకున్న అనంతరం కొండగట్టు అటవీ భూముల్లో సేదతీరి న అనుభూతులు ఉన్నాయని ఎంపీ తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు కంచె ఏర్పాటు చేసి వన్యప్రాణులకు రక్షణ కల్పిస్తామన్నారు. పండ్ల మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు పచ్చని ప్రకృతి మధ్య సేద తీరేలా మట్టితో వాకింగ్ ట్రాక్ ప్రహరీ గోడలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా దట్టమైన అటవీ భూముల్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో మెక్కలు నాటడం.. భూములు ఆక్రమించుకోవడంలో భాగంగా వేసిన ఎత్తుడగ అని అంజన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొండగట్టు అడవిలో వెయ్యి ఎకరాలు దత్తత తీసుకుంటా: ఎంపీ సంతోష్
- కరీంనగర్
- February 17, 2023
లేటెస్ట్
- Nagarjuna First Look: నాగ్ కుబేర ఫస్ట్ లుక్ రిలీజ్..కంటైనర్ నిండ నోట్ల కట్టలతో కింగ్ ఏం చేస్తాడో
- గ్లాసు గుర్తుపై జనసేనకు మరో షాక్ ఇచ్చిన ఈసీ..
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హరీశ్ రావు రాసిపెట్టుకో.. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ : సీఎం రేవంత్ రెడ్డి
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- GST Collections: ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఎంతో తెలుసా?
- అవాక్కయ్యారా : కారులో పోలింగ్ బూత్.. వచ్చి ఓటేయండి..
- పిల్లలు ఎందుకు భయపడతారో తెలుసా....
- తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోకే వస్తుంది : కేజ్రీవాల్ పై అమిత్ షా
- వామ్మో..ఈ పాలు.. లీటరు వెయ్యి
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే