కర్నూలు: ఆంధ్ర ప్రదేశ్ కర్నూలులో పడిన భారీ వర్షాలకు రైలు పట్టాలు తెగిపడ్డాయి. ఈ ఘటన నంద్యాల – గిద్దలూరు రైలు మార్గమద్యంలోని గాజులపల్లి దిగువమెట్ట మధ్య జరిగింది. దీంతో గుంటూరు – గుంతకల్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. అలాగే నంద్యాల స్టేషన్లో హుబ్లి-విజయవాడ ప్యాసింజర్ను నిలిపివేశారు. వర్షం దాటికి వరద ఎక్కువవడంతో పట్టాల కింద ఉన్న మట్టి తొలగి పోయి ప్రమాదకరంగా మారింది. ఆళ్లగడ్డ గురుకుల, ఉన్నత పాఠశాలల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. మహానంది ఆలయంలో భారీగా నీళ్లు చేరాయి.
రాయలసీమలో భారీ వర్షం: పలు రైళ్లు నిలిపివేత
- ఆంధ్రప్రదేశ్
- September 18, 2019
లేటెస్ట్
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!