టీచర్ల కేటాయింపును పునపరిశీలించాలి

టీచర్ల కేటాయింపును పునపరిశీలించాలి

ఉపాధ్యాయుల అప్పీళ్లను రేపటి (గురువారం) వరకు తేల్చాలని రాష్ట్ర సర్కార్ ను ఆదేశించింది హైకోర్టు. కొత్త జిల్లాలకు టీచర్ల కేటాయింపుల వివాదాలపై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. టీచర్ల అప్పీళ్లను ప్రభుత్వానికి పంపాలని DEOలను ఆదేశించింది. అప్పీళ్లు చేసుకున్న టీచర్ల కేటాయింపును పునపరిశీలించాలంది. జీవోలోని సీనియారిటీ, మెడికల్, ఇతర అంశాల ఆధారంగా అప్పీళ్లను పరిశీలించాలని తెలిపింది హైకోర్టు.

మరిన్ని వార్తల కోసం...


టీచర్లు, ఉద్యోగుల బదిలీల్లో స్థానికతను పరిగణలోకి తీసుకోవాలి