లిక్కర్ కిక్కు.. ఒక్కరోజే రూ.150 కోట్లు

లిక్కర్ కిక్కు.. ఒక్కరోజే రూ.150 కోట్లు

రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటనతో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. నిన్న ఒక్క రోజే 150 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగాయి. కేవలం 7 నుంచి 8 గంటల్లోనే  దాదాపు 30 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రోజువారిగా 60 నుంచి 70 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే... నిన్న మాత్రం ఏకంగా 150 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయన్నారు.