24 గంటల్లో 7466 కేసులు..175 మంది మృతి

24 గంటల్లో 7466 కేసులు..175 మంది మృతి

భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంతి.గత కొన్ని రోజులుగా ప్రతి రోజు 6 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా రెండు రోజులుగా 7 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 7466 కేసులు నమోవ్వగా 175 మంది చనిపోయాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య165799 కి చేరగా మృతుల సంఖ్య4706కు చేరింది. 71105 మంది కరోనా నుంచి డిశ్చార్జ్ కాగా 89987 మంది చికిత్స పొందుతున్నారు.