రోహిత్ కు టీ20 బాధ్యతలు…

రోహిత్ కు టీ20 బాధ్యతలు…

బంగ్లాదేశ్ తో జరగనున్న టెస్టు సిరీస్, టీ20 లకు భారత జట్టును ప్రకటించారు.  వీరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చి రోహిత్ శర్మకు టీ20 బాధ్యతలు అప్పగించారు. బంగ్లాదేశ్ తో నవంబర్ 3 నుంచి  మూడు టీ20 మ్యాచ్ లు,14 నుంచి రెండు టెస్టుల సిరీస్ స్టార్ట్ కానుంది. టీ20లకు  విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన సంజూ శాంసన్ ను తీసుకున్నారు. ఇక టెస్టు సిరీస్ లో మార్పులేమి చేయలేదు.

టీ20 జట్టు

రోహిత్ శర్మ(కెప్టెన్) శిఖర ధావన్, కేఎల్.రాహుల్, సంజూ శాంసన్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్,రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, యజువేంద్ర చాహల్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే,ఖలీల్ అహ్మద్

టెస్టు జట్టు

వీరాట్ కోహ్లీ(కెప్టెన్) రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర పుజారా, అజింక్యా రహానే,హనుమ విహారీ,వృద్ధిమాన్ సాహా( వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్,షమీ,ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్.