ICC అవార్డు రేసులో భారత మహిళా క్రికెటర్లు

ICC అవార్డు రేసులో భారత మహిళా క్రికెటర్లు

భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మతో పాటు..ఆల్ రౌండర్ స్నేహా రాణా..ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇంగ్లాండ్ పర్యటనలో వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. వీరితో పాటు ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎకిల్ స్టోన్ ఈ అవార్డుకు పోటీ పడుతోంది.

మరోవైపు పురుషుల విభాగంలో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ డేవన్ కాన్వే, పేసర్ కైల్ జమిసన్.. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ను ICC ..ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ చేసింది.