విదేశం
శవాల దిబ్బ ..2,122 కి చేరిన మొరాకో భూకంప మృతుల సంఖ్య
2,421 మందికి గాయాలు.. 1,404 మంది పరిస్థితి విషమం అట్లాస్ పర్వత ప్రాంతాల్లోని గ్రామాలు సర్వనాశనం ఇండ్లు కూలిపోయి టెంట్ల కింద ఉన్న జనం ఘో
Read Moreసూడాన్లో డ్రోన్ దాడిలో 43 మంది మృతి!
దేశంపై పట్టు కోసం సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్(RSF) మధ్య కొనసాగుతున్న పోరుతో మరోసారి సూడాన్ రక్తసిక్తంగా మారింది. ఆదివారం (సెప్టెంబర్ 10న
Read Moreకెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలోనే ట్రూడో!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ నుంచి బయల్దేరేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన
Read Moreఇకపై జీ 21 పిలవాలి.. ఎందుకో తెలుసా..?
భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సులో...ఆఫ్రికా యూనియన్కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదన
Read Moreమొరాకో విలయం.. 2 వేలు దాటిన భూకంప మృతులు
మొరాకో భూకంపంలో మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కూలిపోయిన నిర్మాణాల శకలాలను వెలికి తీసే కొద్దీ మృతదేహాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 10 ఉదయం న
Read Moreరాత్రంతా బిక్కుబిక్కుమంటూ రోడ్లపైనే..కరెంట్ కట్.. రోడ్లు బ్లాక్
భూకంప వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బిల్డింగులు కూలిపోతున్నప్పుడు, జనం కేకలు పెడుతూ రోడ్లపై పరుగులు పెడుతున్నప్పుడు తీసిన వీడియోలు కన్నీళ్లు
Read Moreమొరాకోలో గత 50 ఏండ్లలో అతి పెద్ద భూకంపం..
గత నాలుగైదు దశాబ్దాలలో మొరాకోలో వచ్చిన అతి పెద్ద భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు. 1960లో అగాదిర్ సిటీలో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని, అప్పుడు వేలాది
Read Moreమొరాకోలో భారీ భూకంపం 1,037 మంది మృతి
1,200 మందికి పైగా గాయాలు వందలాది మంది పరిస్థితి విషమం టూరిస్ట్ ప్లేస్ మారకేశ్ సహా ఐదు చోట్ల విధ్వంసం భయంతో రోడ్లపై పరుగులు పెట్టిన జనం&
Read Moreమనుషుల కిడ్నీలను పందుల్లో తయారు చేస్తున్న సైంటిస్టులు
మీరు విన్నది నిజమే.. మనుషుల కిడ్నీలను పందుల పిండాల్లో పెంచుతున్నారు సైంటిస్టులు.. మానవ కణాలను కలిగి వున్న కిడ్నీలను పంది పిండాల్లో పెంచడం లో సక్సెస్ స
Read Moreమొరాకోలో తీవ్ర భూకంపం.. 632కు పెరిగిన మృతుల సంఖ్య
మొరాకోలో 2023 సెప్టెంబర్ 9 న అర్థరాత్రి సంభవించిన భూకంప సంఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 632 మంది మరణించగా, 329 మంది గాయప
Read Moreప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్.. దీని విలువ రూ.192 కోట్లు
దివంగత క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం కొత్త నాణెం ఆవిష్కరించారు. ఇది అన్ని కాలాలలో అత్యంత విలువైనదిగా తెలుస్తోంది. దాదాపు 4 కిలోల బంగారం, 6వేల 400 కంటే
Read Moreఇండియాలో వివక్ష, హింస.. పెరుగుతున్నయ్ : రాహుల్ గాంధీ
లండన్: యూరప్ పర్యటనలో ఉన్న రాహుల్గాంధీ మరో సారి వివాదాస్పద కామెంట్లు చేశారు. అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఇండియాలో వివక్ష, హింస పెరుగుతున్నాయని అన్నార
Read Moreభారీ భూకంపం..296 మంది మృతి
మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం సెప్టెంబర్ 08వ తేదీ శుక్రవారం రాత్రి 11:11 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్
Read More












