విదేశం
పాకిస్తాన్ లో ఎన్నికల పోలింగ్.. ఇంటర్నెట్ బంద్..
పాకిస్తాన్ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభం అయ్యింది. పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది ప్రజలు తమ ఓ
Read Moreపాక్లో జంట పేలుళ్లు.. 30 మంది మృతి
మరో 40 మందికి గాయాలు ఎన్నికల ముందు రోజు ఘటన రాజకీయ పార్టీ ఆఫీసులే టార్గెట్ పోలింగ్ స్టేషన్ల వద్ద బందోబస్తు కరాచీ: జనరల్ ఎలక్షన్స్కు ఒక
Read Moreప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా..
ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌక మొదటిసారిగా మంగళవారం (ఫిబ్రవరి 6) తెల్లవారుజామున మెక్సికో చేరుకుంది. మెక్సికోలోని తూర్పు రాష్ట్రమైన క్వింటానా రూ నౌక
Read Moreపాకిస్థాన్లో బాంబు పేలుళ్లు.. 25 మంది మృతి
పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి ఒకరోజు ముందు బుధవారం పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో రెండు బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో కనీసం 2
Read Moreఅమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి..ఏడాదిలో ఇది ఐదోది
అమెరికాలో భారతీయ విద్యార్థుల వరస మరణాలు కలకలం రేపుతున్నాయి. సమీర్ కామత్ అనే భారతీయ సంతతికి చెందిన విద్యార్థి గత వారం అమెరికాలోని నేచర్ రిజర్వ్ వద్ద అన
Read Moreఅమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి
అమెరికాలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అనే విద్యార్థిపై దాడి జరిగింది. ఫిబ్రవరి 4న చికాగోలోని కాంప్ బెల్ లోని తన ఇంటికెళ్తుండగా
Read Moreదక్షిణ కాలిఫోర్నియాలో భీకర తుఫాను.. రాష్ట్రమంతా అతలాకుతలం
రెండ్రోజుల్లోనే 27.94 సెం.మీ. వర్షం లాస్ ఏంజిలిస్ : భీకర తుఫానుతో దక్షిణ కాలిఫోర్నియా అతలాకుతలమైంది. ‘పైనాపిల్  
Read Moreబ్రిటన్ రాజుకు క్యాన్సర్.. ఎన్నాళ్లు బతుకుతారు..!
బ్రిటిష్ చక్రవర్తి కింగ్ చార్లెస్ 3 క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని బకింగ్హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కొంతకాలంగా అ
Read Moreముస్లిం దేశంలో మొదటి హిందూ దేవాలయం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-(యూఏఈ) (UAE)లో అతిపెద్ద హిందూ దేవాలయం ఈ నెల 14 వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. బోచసన
Read MoreAI తో వీళ్లను కూడా వదిలిపెట్టలేదు సల్సా చేయించారు
ఏఐ టెక్నాలజీతో చేసిన ఫొటోస్, వీడియోస్ కు సోషల్ మీడియాలో అడ్డూఅదుపు లేకుండా పోతుంది. ప్రముఖుల ఫేస్ మార్నింగ్ తో స్వయంగా వారే పాడినట్టు, చేసినట్లు కొందర
Read Moreమాల్దీవుల నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలి
మాలె: తమ దేశంలోని భారతీయ బలగాలను మే 10 లోపు వెనక్కి పంపుతామని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు అన్నారు. దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీపడ
Read Moreహెచ్1బీ వీసాదారులకు బిగ్ రిలీఫ్
వర్క్ ఆథరైజేషన్ బిల్లు ఆమోదానికి ఓకే చెప్పిన బైడెన్ ప్రభుత్వం వాషింగ్టన్: హెచ్ 1బీ వీసాదారులకు బైడెన్ సర్
Read MoreGrammy Awards2024: శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ లకు గ్రామీ అవార్డ్స్
Grammy Awards2024: ప్రముఖ తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్, గాయకుడు శంకర్ మహదేవన్ లకు గ్రామీ అవార్డు లభించింది. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ గ్లోబల్
Read More











