మాలె: తమ దేశంలోని భారతీయ బలగాలను మే 10 లోపు వెనక్కి పంపుతామని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు అన్నారు. దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీపడే ప్రశ్నే లేదన్నారు. కోల్పోయిన సముద్ర భూభాగాన్ని రికవర్ చేస్తామన్నారు. ‘నా పాలకవర్గానికి దేశ ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు. ఫోర్సెస్ను వెనక్కి తీసుకోవాలని మేము భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ముందుగా మార్చి 10 లోపు మిలటరీ బలగాలను, మిగిలిన బలగాలను మే 10 లోపు వెనక్కి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం” అని మొయిజ్జు చెప్పారు.
మాల్దీవుల నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలి
- విదేశం
- February 6, 2024
లేటెస్ట్
- షార్ట్ సర్క్యూట్ తో కట్టెల మిషన్ దగ్ధం
- దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి : అజిత్ పవార్
- హరీశ్ రావు రాజీనామాకు సిద్ధం కావాలి : ఎమ్మెల్యే బాలూనాయక్
- కాంగ్రెస్ పార్టీకే మా సంపూర్ణ మద్దతు
- డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్..50 కిలోల గంజాయి పట్టివేత
- సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలి
- గోపాల్పేటలో బండలాగుడు పోటీలు
- హెలికాప్టర్లో జారిపడ్డ మమత
- చైన్ స్నాచింగ్ చేస్తున్న డ్యాన్సర్లు అరెస్ట్
- కౌడిపల్లిలో 50 తులాల వెండి నగలు చోరీ
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం