న్యూఢిల్లీ: ఇండియాలో మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఐపీఎల్ను రద్దు చేయక తప్పదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. లీగ్ సజావుగా జరగాలంటే మే తొలి వారంలోనైనా ఫస్ట్మ్యాచ్ ఆడాలన్నారు. కానీ చాలా రాష్ట్రాలు లాక్డౌన్లో ఉండటం, కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో లీగ్ను నిర్వహించడం కష్టమేనన్నారు. ‘ఇప్పటికిప్పుడు ఐపీఎల్ ఫ్యూచర్ను అంచనా వేయడం చాలా కష్టం. కనీసం ఏప్రిల్చివరి వరకు వేచి చూడాల్సిందే. మే ఫస్ట్వీక్లో తొలి మ్యాచ్ జరిగితే కొద్దిగా ఆశలు ఉంటాయి. లేదంటే రద్దు తప్పదు. సౌతాఫ్రికాలో 37 రోజుల్లోనే 59 మ్యాచ్లు నిర్వహించాం. దానిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లినా చాలా చర్యలు తీసుకోవాలి’ అని సదరు అధికారి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్ను నిర్వహించాలంటే లాజిస్టిక్స్చాలా కష్టమన్నారు. దేశం మొత్తం ట్రావెల్ చేయడం కష్టంతో కూడుకున్నదన్నారు. ‘మహారాష్ట్రలో మూడు స్టేడియాలు ఉన్నాయి. కానీ పర్మిషన్దొరకడం చాలా కష్టం. ఒకవేళ పర్మిషన్ దొరికితే అక్కడే ఆడేలా ప్లాన్స్మార్చుకోవచ్చు. ఫ్రెష్పిచ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ట్రావెల్ చేయడం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ టోర్నీని ఆర్గనైజ్ చేయడానికి ముందుకు రావాలి. ఎందుకంటే ప్రజలు, ప్లేయర్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ విషయాలన్నింటిపై గంగూలీ సమీక్ష చేస్తున్నారు’ అని బోర్డు అఫీషియల్ వ్యాఖ్యానించారు.
పరిస్థితి మారకపోతే.. ఐపీఎల్ రద్దే!
- ఆట
- March 24, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...