తిరువనంతపురం (కేరళ) లోని ఓ స్కూల్ జనరేటివ్ ఏఐతో పనిచేసే టీచర్ను పరిచయం చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ రోబోను మేకర్ ల్యాబ్స్ డెవలప్ చేసింది. ఈ టీచర్ పేరు ఐరిస్.
దేశంలో మొదటి ఏఐ టీచర్ను పరిచయం చేస్తున్నామని మేకర్ ల్యాబ్స్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. ఏఐతో ఎడ్యుకేషన్ సెక్టార్ను మారుస్తామని చెబుతోంది.