తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల ఐటీదాడులు కొనసాగుతున్నాయి. వసుధ గ్రూపు సంస్థల కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ తనిఖీలు చేపట్టింది. ఎస్ఆర్నగర్ లోని ప్రధాన కార్యాలయంతో పాటు మాదాపూర్, వైజాగ్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 50టీంలతో ఏకకాలంలో అన్నిచోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. వసుధ గ్రూపు సంస్థ సిఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.
వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్లో ఐటీ సోదాలు
- ఆంధ్రప్రదేశ్
- January 31, 2023
లేటెస్ట్
- శివసేనా పార్టీలో చేరిన బాలీవుడ్ నటుడు
- SRH vs MI: పాండ్య ఇక నువ్వు మారవా..! సీనియర్లను అవమానించిన ముంబై కెప్టెన్
- ఏప్రిల్ నెలలో 14 రోజులు బ్యాంక్ హాలిడేస్.. ఎందుకంటే
- viral video: PTI మహిళా జర్నలిస్ట్పై ANI రిపోర్టర్ దాడి
- మోసాల బాబుకు ఇవే చివరి ఎన్నికలు: జగన్
- ముస్లిం, హిందూ భార్యభర్తలపై చార్మినార్ లో వేధింపులు: పోలీస్ కేసు
- ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు.. మార్చి 30ఏ లాస్ట్ డే
- V6 DIGITAL 28.03.2024 EVENING EDITION
- RR vs DC: తొలి గెలుపే లక్ష్యంగా: ఢిల్లీ జట్టులో చేరిన సౌతాఫ్రికా స్టార్ బౌలర్
- Hansika 105 Minutes OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన హన్సిక సస్పెన్స్ థ్రిల్లర్ 105 మినిట్స్
Most Read News
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- Jaggi Vasudev: సద్గురు వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్