ఎన్ కౌంటర్ లో గుర్తు తెలియని  టెర్రరిస్టు మృతి

ఎన్ కౌంటర్ లో  గుర్తు తెలియని  టెర్రరిస్టు మృతి

జమ్మూ కశ్మీర్ లో  టెర్రరిస్టుల ఏరివేత  ముమ్మరంగా  సాగుతోంది. అవంతిపురా బరాగాం ఏరియాలో  జరిగిన ఎన్ కౌంటర్ లో  ఒక గుర్తు తెలియని  టెర్రరిస్టు హతమయ్యాడు. ఎదురుకాల్పులు  ఇంకా కొనసాగుతున్నాయన్నారు  పోలీసులు. టెర్రరిస్టు  డెడ్ బాడీని  పోలీసులు  స్వాధీనం  చేసుకున్నట్టు  తెలుస్తోంది.